E-Paper
Advertisement

ISIS Terrorists in Ahmadabad: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ISIS Terrorists in Ahmadabad: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
Advertisement

4 Sri Lanka Terrorists arrested at Ahmadabad Airport: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు శ్రీలంకకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు.

అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులు అందరూ శ్రీలంకకు చెందిన వారని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. అయితే వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారనే అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. జూన్ 3వరకూ జైల్లోనే..

శ్రీలంక నుంచి చెన్నైకి నలుగురు టెర్రరిస్టులు అహ్మదాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదింపులు పెరిగిన సందర్భంలో ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడగా ఈ అంశం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 6 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 36 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×