E-Paper
Advertisement

ISIS Terrorists in Ahmadabad: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ISIS Terrorists in Ahmadabad: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

4 Sri Lanka Terrorists arrested at Ahmadabad Airport: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు శ్రీలంకకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు.

అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులు అందరూ శ్రీలంకకు చెందిన వారని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. అయితే వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారనే అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. జూన్ 3వరకూ జైల్లోనే..

శ్రీలంక నుంచి చెన్నైకి నలుగురు టెర్రరిస్టులు అహ్మదాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు బెదింపులు పెరిగిన సందర్భంలో ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడగా ఈ అంశం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 6 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 36 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి దిగే

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×