BigTV English

Goa : భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?

Goa : ఓ హోటల్‌ మేనేజర్‌ భార్యను సముద్రంలో ముంచి హత్య చేశాడు. తన భార్య ప్రమాదవశాత్తు మరణించిందని చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు ప్రయత్నించాడు . ఈ ఘటన గోవాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన గౌరవ్ కటియార్ (29) గోవాలో ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు గతేడాది దీక్షా గంగ్వార్‌ (27) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దికాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందని దీక్షా ఆరోపించేది.

Goa : భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?

Goa : ఓ హోటల్‌ మేనేజర్‌ భార్యను సముద్రంలో ముంచి హత్య చేశాడు. తన భార్య ప్రమాదవశాత్తు మరణించిందని చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు ప్రయత్నించాడు . ఈ ఘటన గోవాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన గౌరవ్ కటియార్ (29) గోవాలో ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు గతేడాది దీక్షా గంగ్వార్‌ (27) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దికాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందని దీక్షా ఆరోపించేది.


ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గౌరవ్‌ తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను గోవాలోని కాబో డి రామ తీరానికి తీసుకెళ్లాడు. అక్కడ తన భార్యను నీటిలో ముంచి హత్య చేశాడు. నీటిలోకి ఇద్దరు వెళ్లి.. గౌరవ్‌ మాత్రమే తిరిగి రావడాన్ని అక్కడి పర్యాటకులు గమనించారు.

తక్షణమే అక్కడి పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందని.. ఆమెను కాపాడలేకపోయానంటూ నాటకమాడాడు. భార్య చనిపోయిందని ధ్రువీకరించుకున్నాకే గౌరవ్‌ నీటి నుంచి బయటకు వచ్చినట్టు ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.


.

Related News

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Big Stories

×