E-Paper
Advertisement

Mumbai Techie jumps off atal setu: ముంబై టెక్కీ.. అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య

Mumbai Techie jumps off atal setu: ముంబై టెక్కీ.. అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య
Advertisement

Mumbai Techie jumps off atal setu: ముంబైలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్నాడు. అటల్ సేతుపై నుంచి సముద్రంలోని దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మృతదేహం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తే..

బుధవారం మధ్యాహ్నం కరెక్ట్‌గా పన్నెండున్నర అవుతోంది. ముంబైలోని అటల్‌సేతు బ్రిడ్జిపై కారుతో ఓ వ్యక్తి వేగంగా వచ్చాడు. పక్కనే కారు ఆపి దానిపై నుంచి సముద్రంలోని దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు కరుతురి శ్రీనివాస్, వయస్సు 38 ఏళ్లు. డోంబ్లివాలి ప్రాంతంలో ఉంటున్నారు. శ్రీనివాస్‌కు మ్యారేజ్ అయ్యింది ఐదేళ్ల కూతురు కూడా ఉంది.

Advertisement

శ్రీనివాస్ గతంలో లోధా గ్రూప్‌లో పనిచేశాడు. కొన్నాళ్లపాటు కువైట్‌లో ఉన్నాడు. గతేడాది ముంబైకి తిరిగి వచ్చాడు. శ్రీనివాస్ ఓ వ్యక్తితో కలిసి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం ప్రారంభించాడు. మరి ఇద్దరి మధ్య విభేదాలు ఏంటో తెలీదుగానీ కువైట్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఫ్యామిలీ సభ్యులు సకాలంలో స్పందించడంతో బయటపడ్డాడు.

ALSO READ: డిప్యూటీ సిఎంతో భేటీ అయిన నటుడు దర్శన్ భార్య.. డికె శివకుమార్ ఏం చెప్పారంటే?..

Advertisement

మంగళవారం రాత్రి శ్రీనివాస్ తన బంధువులతో దాదాపు గంటలకు పైగానే మాట్లాడినట్టు  ఆయన భార్య చెప్పింది. మరి ఏమైందో తెలీదుగానీ చివరకు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణమని శ్రీనివాస్ కుటుంబసభ్యులు చెబుతున్నమాట.

 

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×