E-Paper
Advertisement

Bengaluru Crime: యువతిని వివస్త్రను చేసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

Bengaluru Crime: యువతిని వివస్త్రను చేసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి
Advertisement

Bangalore crime newsBangalore Crime News: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని చందాపుర హెడ్‌మాస్టర్ లే అవుట్‌ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగో అంతస్తు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూర్యనగర పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టగా కుళ్లిన శవం కనిపించింది. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 5 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒడిశాకు చెందిన సపన్ కుమార్ ఆ ఇంట్లో నివసించేవాడని పోలీసులు గుర్తించారు. అతడితో కలసి ఆమె ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహం పక్కన మద్యం సీసాలు, సిగరెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె హత్యకు ముందు వారిద్దరూ మద్యం సేవించి ఉంటారని పేర్కొన్నారు.

Advertisement

Also Read: Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు

సపన్ కుమార్ ఫోన్ అందుబాటులో లేదని, ప్రస్ధుతం పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులో సపన్ కుమార్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×