BigTV English

Bengaluru Crime: యువతిని వివస్త్రను చేసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

Bengaluru Crime: యువతిని వివస్త్రను చేసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

Bangalore crime newsBangalore Crime News: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని చందాపుర హెడ్‌మాస్టర్ లే అవుట్‌ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగో అంతస్తు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూర్యనగర పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టగా కుళ్లిన శవం కనిపించింది. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 5 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఒడిశాకు చెందిన సపన్ కుమార్ ఆ ఇంట్లో నివసించేవాడని పోలీసులు గుర్తించారు. అతడితో కలసి ఆమె ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహం పక్కన మద్యం సీసాలు, సిగరెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె హత్యకు ముందు వారిద్దరూ మద్యం సేవించి ఉంటారని పేర్కొన్నారు.

Also Read: Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు


సపన్ కుమార్ ఫోన్ అందుబాటులో లేదని, ప్రస్ధుతం పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులో సపన్ కుమార్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×