E-Paper
Advertisement

Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు

Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు

Parents who killed the young man who loved their daughter

Parents who killed the young man who loved their daughter(Today’s news in telugu): ఉత్తర ప్రదేశ్‌లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తమ కుమార్తె పెళ్లికి అడ్డపడుతున్న యువకుడిని తల్లిదండ్రుల దారుణంగా చంపేశారు. మృతదేహం కారులో తరలించి దహనం చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హథ్రాస్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్‌ అగ్రలో ఓ ట్రాన్స్‌పోర్టు వ్యాపారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 20ఏళ్ల డాలీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారిందది. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో పారిపోయి పెళ్లిచేసుకునేందుకు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఆ సంబంధాలకు అడ్డుపడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అవదేశ్‌, భూరీ దేవి తమ కుమార్తెతో పుష్రేంద్రకు ఫోన్‌ చేయించి ఇంటికి రప్పించారు.

Read More: సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ఈ నేపథ్యంలో ఇంకి వచ్చిన పుష్పేంద్రను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. కుటంబసభ్యులతో పాటు ఇతర బంధువులతో కలిసి ప్లాన్‌ ప్రకారం ఇంటికి వచ్చిన ఆ యువకుడిని దారుణంగా చంపేశారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేశారు.

మథర జిల్లాలో ఈ కాలిపోయిన ఈ కారును పోలీసులు సోమవారం గుర్తించారు. పరిశీలించగా కారులో మృతదేహాన్ని గమనించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్ని బయటపడ్డాయి.

పోలీసులు యువతితో పాటు ఇందుకు కారణమైన కుటుంబసభ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తండ్రి అవదేశ్‌ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు వేగంతం చేసి అవదేశ్‌ త్వరలో పట్టుకుంటాం అని సీనియర్‌ సూపరింటెండెంట్‌ శైలేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×