BigTV English

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్‌ మెట్రో రైలు ఫేజ్ 1 ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు . స్వయంగా టికెట్ కొనుక్కుని వెళ్లి మెట్రో రైలులో కాసేపు ప్రధాని ప్రయాణం చేశారు. విద్యార్ధులతో మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.


8వేల 6వందల 50 కోట్ల రూపాయల నిర్మించిన మెట్రో ఫేజ్‌ను నిర్మించారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ మెట్రో ఫేజ్ 2 పనులతోపాటు మరికొన్నిఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మెట్రో రైలులో మోదీ తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలుకరించారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ తోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్, ఛత్తీస్ గడ్ బిలాస్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×