E-Paper
Advertisement

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్‌ మెట్రో రైలు ఫేజ్ 1 ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు . స్వయంగా టికెట్ కొనుక్కుని వెళ్లి మెట్రో రైలులో కాసేపు ప్రధాని ప్రయాణం చేశారు. విద్యార్ధులతో మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.

8వేల 6వందల 50 కోట్ల రూపాయల నిర్మించిన మెట్రో ఫేజ్‌ను నిర్మించారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ మెట్రో ఫేజ్ 2 పనులతోపాటు మరికొన్నిఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మెట్రో రైలులో మోదీ తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలుకరించారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ తోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్, ఛత్తీస్ గడ్ బిలాస్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×