Big Stories

Nagpur Metro : నాగ్‌పూర్ మెట్రో ఫేజ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోది..

Nagpur Metro : నాగ్‌పూర్‌ మెట్రో రైలు ఫేజ్ 1 ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు . స్వయంగా టికెట్ కొనుక్కుని వెళ్లి మెట్రో రైలులో కాసేపు ప్రధాని ప్రయాణం చేశారు. విద్యార్ధులతో మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.

- Advertisement -

8వేల 6వందల 50 కోట్ల రూపాయల నిర్మించిన మెట్రో ఫేజ్‌ను నిర్మించారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ మెట్రో ఫేజ్ 2 పనులతోపాటు మరికొన్నిఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

మెట్రో రైలులో మోదీ తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలుకరించారు. నాగ్‌పూర్ ఎయిమ్స్ తోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్, ఛత్తీస్ గడ్ బిలాస్ పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News