E-Paper
Advertisement

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : రోడ్డు, రైలు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుపైన లేని సామాన్యుల జనాలపైకీ దూసుకెళ్లి వాహనాలు ప్రాణాలు తీసున్నాయి. బిహార్‌లో ప్రజలమీదకి దూసుకెళ్లిన లారీ దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో గూడ్స్‌ రైలు..ప్లాట్‌ఫారమ్ మీదున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోరప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

ఒడిశా జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ఈ ఘోరరైలు ప్రమాదం జరిగింది. ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై రైలు కోసం వేచిచూస్తున్నారు ప్రయాణికులు..అప్పుడే ఓ గూడ్స్ రైలు ప్లాట్‌ఫార్మ్‌ మీదున్నవారిపైకి దూసుకెళ్లింది. 10 భోగీలు చెల్లాచెదురయ్యాయి.. ఇద్దరు ప్రయాణికులు ఆ భోగీల కింద చిక్కుకొని మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలలయ్యాయి.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×