BigTV English

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : రోడ్డు, రైలు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుపైన లేని సామాన్యుల జనాలపైకీ దూసుకెళ్లి వాహనాలు ప్రాణాలు తీసున్నాయి. బిహార్‌లో ప్రజలమీదకి దూసుకెళ్లిన లారీ దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో గూడ్స్‌ రైలు..ప్లాట్‌ఫారమ్ మీదున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోరప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.


ఒడిశా జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ఈ ఘోరరైలు ప్రమాదం జరిగింది. ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై రైలు కోసం వేచిచూస్తున్నారు ప్రయాణికులు..అప్పుడే ఓ గూడ్స్ రైలు ప్లాట్‌ఫార్మ్‌ మీదున్నవారిపైకి దూసుకెళ్లింది. 10 భోగీలు చెల్లాచెదురయ్యాయి.. ఇద్దరు ప్రయాణికులు ఆ భోగీల కింద చిక్కుకొని మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలలయ్యాయి.


Tags

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×