E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
PM Modi : సంక్రాంతి వేడుకలు.. పంచె కట్టులో ప్రధాని మోదీ..
New Virus : గబ్బిలాలకు సోకే మరో వైరస్ గుర్తింపు.. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం..?
Rameshwaram Cafe : కేఫ్‌ ఆదాయం నెలకు 4.5 కోట్లు..!
Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : అయోధ్య రామమందిరం.. కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష. జనవరి 22న రామమందిరం ప్రారంభం, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో కోట్లాది మంది ఆకాంక్ష తీరనుంది. ప్రధాని నరేంద్రమోదీ రామ్ లల్లా విగ్రహాన్ని ఆరోజున ప్రతిష్ఠించనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లతో అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బీహార్ కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుతమైన కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముడి ఆకృతిని రూపొందించారు. 14 లక్షల […]

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలివే..!
Mallikarjun Kharge : ‘ఇండియా’ కూటమికి ఖర్గే నాయకత్వం..! కన్వీనర్‌ పదవి నితీశ్‌ తిరస్కరణ..
Divya Pahuja : 11 రోజుల తర్వాత దివ్య పాహుజా మృతదేహం లభ్యం.. అందుకే హత్య చేశారా?
West Bengal : గంగాసాగర్ మేళాకు వెళ్తున్న సాధువులపై దాడి.. బెంగాల్‌లో రాజకీయ రగడ..
Uttar Pradesh : 9 లక్షల 9 వేల సార్లు మోదీ పేరు.. ప్రధానిపై అభిమానాన్నిచాటుకున్న వృద్ధుడు..
Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసు.. నాలుగోసారి సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు
Ayodhya : అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..  డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..

Ayodhya : అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..

Ayodhya : అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించటానికి ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఆలయం పరిసర ప్రాంతాలు చుట్టూ డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ - డ్రోన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు భద్రతాధికారి ఎస్పీ గౌరవ్ బంస్ వాల్ తెలిపారు .

Rakesh Sharma : రాకేశ్ శర్మ మన ఉస్మానియా స్టూడెంటే..!
Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Ayodhya ram mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం నిర్మాణాం కోసం భక్తులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి , 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు.

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలెన్నో..! తప్పక తెలుసుకోవాల్సిందే..!

Big Stories

×