BigTV English
Advertisement
Droupadi Murmu : ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగులు.. పేదల అభివృద్ధే లక్ష్యం : రాష్ట్రపతి
Modi : ప్రపంచం చూపు భారత్‌ బడ్జెట్‌ వైపు.. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ : మోదీ
Parliament : పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగేనా..? మోదీ సర్కార్ వ్యూహమేంటి ?

Parliament : పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగేనా..? మోదీ సర్కార్ వ్యూహమేంటి ?

Parliament : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా సాగుతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎందుకంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. బడ్జెట్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు ఏడాది మోదీ ప్రభుత్వం సామాన్యులకు వరాలు కురిపిస్తుందనే అంచనాలున్నాయి. అటు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, ఆప్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి కేంద్రంతో యుద్ధానికి సిద్ధమయ్యాయి. అలాగే కాంగ్రెస్ సహా […]

Modi: మోదీ వర్సెస్ బీబీసీ.. సుప్రీంకోర్టుకు డాక్యుమెంటరీ ఇష్యూ..
Rahul Gandhi : కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా .. రాహుల్ గాంధీ హామీ..
Rahul Gandi : రాహుల్ గాంధీ భారత్ ‌ జోడో యాత్ర.. కాంగ్రెస్ బలం పెంచిందా?
Indigo : విమానం ఎమర్జెన్సీ డోర్ తెరచేందుకు ప్రయత్నం.. ప్రయాణికుడు అరెస్ట్..
నిర్మలమ్మకు USISPF కొత్త వినతులు
Khalistan : ఖలిస్థాన్ ఉగ్రవాద నెట్ వర్క్ విస్తరిస్తోందా?.. ఢిల్లీనే టార్గెట్ చేశారా..?
Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి..
Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని […]

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ
Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ.. విపక్షాలను ఆహ్వానించిన కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్‌లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా […]

Adani: అదానీపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగవా?

Big Stories

×