E-Paper
Advertisement
Bengaluru Lady Don: రియల్టర్ కిడ్నాప్ కేసులో ఊహించని మలుపు.. లేడీ డాన్ అరెస్ట్
Chhattisgarh: నారాయణపూర్‌లో మావోయిస్టుల స్మారక స్థూపం ధ్వంసం చేసిన భద్రతా బలగాలు!

Chhattisgarh: నారాయణపూర్‌లో మావోయిస్టుల స్మారక స్థూపం ధ్వంసం చేసిన భద్రతా బలగాలు!

Chhattisgarh:  నారాయణపూర్ స్వేచ్ఛ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని మావోయిస్టుల స్మారక స్థూపాన్ని భద్రత బలగాలు ధ్వంసం చేశాయి. నారాయణపూర్ జిల్లా పరిధిలో మావోయిస్టుల అప్రకటిత రాజధానిగా పేరుగాంచిన కుతుల్ ప్రాంతంలో భద్రతా దళాలు కీలక చర్య చేపట్టింది. కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరస్గావ్ గ్రామంలో నక్సలైట్లు నిర్మించిన భారీ స్మారక చిహ్నాన్ని భద్రతా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. సేవ్ మాడ్” ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది జెసిబి […]

Canada: కెనడాలో హింసాత్మక ఘటనలు.. 17 మంది భారతీయ విద్యార్థులు బలి!
Maharashtra: మహారాష్ట్రలో విషాదం.. సోలాపూర్ బేకరీ ఓనర్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
PM SYM Scheme: కార్మికులు, చిరువ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.55 ప్రీమియంతో రూ. 3 వేల పెన్షన్
Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న కీలక విచారణ చేపట్టింది. 2025 నవంబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని, మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్నికలను రద్దు చేయాలని జన సురాజ్ పార్టీ కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో పార్టీ […]

Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోలు హతం
Gadchiroli Encounter: గడ్చిరోలి లో కొనసాగుతున్న కూంబింగ్.. మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య భీకర కాల్పులు!

Gadchiroli Encounter: గడ్చిరోలి లో కొనసాగుతున్న కూంబింగ్.. మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య భీకర కాల్పులు!

Gadchiroli Encounter:  మహారాష్ట్ర- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో ఒక మావోయిస్టు మహిళా నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఘటనలో c60 కమాండో ఒకరు గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన జవాన్ ను ప్రత్యేక హెలికాప్టర్లో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులకు చెందిన ‘కంపెనీ నెంబర్ 10’ సభ్యులు గడ్చిరోలి జిల్లాలోని భామ్రగడ్ ప్రాంతంలో సంచరిస్తున్నారని విశ్వసనీయ […]

Ayushman Bharat Scheme: కుటుంబం మొత్తానికి ఫ్రీగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్
PM Narendra Modi: లోక్‌సభలో హైడ్రామా.. ప్రధాని మోదీపై దాడికి యత్నం?.. అసలు కారణాలివే!

PM Narendra Modi: లోక్‌సభలో హైడ్రామా.. ప్రధాని మోదీపై దాడికి యత్నం?.. అసలు కారణాలివే!

PM Narendra Modi: లోక్‌సభలో ఫిబ్రవరి 4న అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న క్ర‌మంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి సమాధానం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించి, సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల కారణంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని ప్రసంగం ప్రారంభం కాకముందే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]

Massive Encounter: బీజాపూర్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ కమాండర్ ఉదయ్ సింగ్ హతం

Massive Encounter: బీజాపూర్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ కమాండర్ ఉదయ్ సింగ్ హతం

Massive Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో నిషేధిత నక్సలైట్ సంస్థకు చెందిన కీలక కమాండర్ ఉధమ్ సింగ్ మరణించారు. జిల్లాలోని పెద్దగళూరు అటవీ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాల వ్యూహాత్మక దాడిని తట్టుకోలేక నక్సలైట్లు వెనకడుగు వేయగా, ఘటనా స్థలంలో ఉధమ్ సింగ్ మృతదేహాన్ని బలగాలు గుర్తించాయి. ఈ ఆపరేషన్‌ను డిస్ట్రిక్ట్ రిజర్వ్ […]

Aadhaar Deactivates: మోసాలు జరగకుండా కేంద్రం నిర్ణయం.. 2.5 ఆధార్‌ నెంబర్లు డియాక్టివేట్‌, కేంద్రమంత్రి వెల్లడి
Traffic Jam: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగని ట్రాఫిక్ నరకం.. 40 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు!
Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 1.07 కోట్ల మోసం.. ఢిల్లీకి చెందిన నిందితుడు అరెస్ట్

Big Stories

×