E-Paper
Advertisement

MeeSeva: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం భారీ మార్పులు.. ఇకపై అవి బంద్..?

MeeSeva: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం భారీ మార్పులు.. ఇకపై అవి బంద్..?
Advertisement

MeeSeva: స్వేచ్ఛ బ్యూరో: మీ సేవలో కాగిత రహిత సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చినదని జిల్లా ఇ-డిస్ట్రిక్ మేనేజర్ఎన్. శివ తెలిపారు. బుధవారం గద్వాల మండలంలోని పలు మీ సేవ కేంద్రాలను జిల్లా ఇ-డిస్ట్రిక్ మేనేజర్ శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కాగిత రహిత పాలన..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాగిత రహిత పాలనలో భాగంగా మీ సేవ కేంద్రాల్లో సేవా రుసుము చెల్లించిన అనంతరం ముద్రిత రసీదులు ఇవ్వబడవని, చెల్లింపు వివరాలు నేరుగా వినియోగదారుల మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపంలో, వాట్సాప్ లలో పంపబడతాయని తెలిపారు.

Advertisement

Also read: Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

ఆన్ లైన్‌లోనే పరిష్కారం..

అలాగే, ప్రజలు దరఖాస్తు పత్రాలు పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా, జిపిఓల మొబైల్ యాప్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత అధికారులు వాటిని ఆన్లైన్లోనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని వివరించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మీసేవ సిబ్బంది స్పందించి సేవలను అందించాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో టిజిటిఎస్, టిఎస్ ఆన్ లైన్ మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Voter Revision: సర్ ఫైనల్ లిస్ట్‌కు డేట్ ఫిక్స్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Related News

Voter Revision: సర్ ఫైనల్ లిస్ట్‌కు డేట్ ఫిక్స్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

నన్ను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికుంది?.. బీజేపీలో బగ్గుమన్న సీనియర్ నేత..?

Operation Akarsh: బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. పల్లా, మల్లారెడ్డి, గంగుల లిస్ట్ రెడీ?

Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం బిగ్ షాక్!.. ఇకపై అలా చేస్తే మీ ఉద్యోగం ఊస్టే..?

Hyderabad Flyover: పెట్రోల్, టైమ్ రెండూ ఆదా.. జీహెచ్‌ఎంసీ నుంచి అదిరిపోయే అప్‌డేట్!

NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×