E-Paper
Advertisement

Paytm Layoffs : ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్.. కారణమిదేనా..?

Paytm Layoffs : ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్.. కారణమిదేనా..?

Paytm Layoffs : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్ధ పేటీఎం ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేల భారీ షాకిచ్చింది. పేటీఎం మాతృసంస్ధ వన్97 సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. కాస్ట్‌ కటింగ్‌.. ఎఫీషియన్సీ పెంపులో భాగంగా దేశంలో పలు ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని తొలగించినట్లు సమాచారం.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వైపు అడుగులు వేస్తోన్న పేటీఎం ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కంపెనీ నిర్వహణ కాస్ట్‌లో 10 శాతం తగ్గుతుందని పేటీఎం చెప్పడం గమనార్హం. దీనివలన ఎఫీషియన్సీ కూడా రెట్టింపు అవుతోందని కంపెనీ చెబుతుంది.

“మేము ఊహించిన దాని కంటే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డెలివరీ చేసినందున మేము ఉద్యోగుల ఖర్చులలో 10-15 శాతం ఆదా చేసుకోగలుగుతాము. అదనంగా, మేము ఏడాది పొడవునా పనితీరు లేని కేసులను నిరంతరం మూల్యాంకనం చేస్తాము, ”అని పేటీఎం ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది పేటీఎం మరో 15 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×