E-Paper
Advertisement

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 10 మంది అరెస్ట్

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 10 మంది అరెస్ట్
Advertisement

Punjab Terror Plot: ఢిల్లీలో ఎర్రకోట (Delhi Red Fort Blast) వద్ద పేలుడు ఘటన కేసు దర్యాప్తు కొనసాగుతండగానే, పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ లో గ్రనేడ్ దాడులకు ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్-ఐఎస్‌ఐ మద్దతు ఉన్న మాడ్యూల్‌ను లూథియానా (Ludhiana) పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ ముఠా కార్యకలాపాలపై పంజాబ్ డీజీపీ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా నిందితులు పనిచేస్తున్నారని తెలిపారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రెనేడ్ దాడులు చేసి, భయాందోళనలు సృష్టించేందుకు వీరు ప్రణాళిక రచించినట్లు డీజీపీ పేర్కొన్నారు.

Advertisement

Read Also: Peddi Movie: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్… తృట్టిలో తప్పించుకున్న పెద్ది టీం..

నిందితులు పాకిస్తాన్ ఆధారిత హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. మలేషియాలో ఉన్న ముగ్గురు ఆపరేటర్ల ద్వారా వీరు పాక్ హ్యాండ్లర్లను సంప్రదించి, హ్యాండ్ గ్రెనేడ్లను సేకరించడం, వాటిని నిర్దేశిత ప్రాంతాలకు డెలివరీ చేయడం వంటి పనులను చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల అరెస్ట్‌తో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×