E-Paper
Advertisement

Rahul Gandhi: వార్ జోన్‌లో రాహుల్‌గాంధీ.. స్థానికులతో మమేకం.. సీఎం ఆగ్రహం..

Rahul Gandhi: వార్ జోన్‌లో రాహుల్‌గాంధీ.. స్థానికులతో మమేకం.. సీఎం ఆగ్రహం..
rahul gandhi manipur

Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండో రోజు మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆయన పరామర్శించారు. మణిపూర్‌లోని మోయిరాంగ్ పట్టణంలోని సహాయ శిబిరాల్లో ఆయన బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను సాదరంగా విన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. రాహుల్ వారిని ఓదార్చి.. సరైన న్యాయం జరిగేంతవరకు పోరాడుతామన్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ పర్యటనకు మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోంది. రాహుల్ వెళ్తే మరిన్ని అల్లర్లు జరుగుతాంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తూ మణిపురీలు మహిళలు రొడ్డెక్కారు. తమ గోడు వినేందుకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మరోవైపు, మణిపుర్‌లో రాహుల్ గాంధీ పర్యటనపై అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతియుతమైన వాతావరణమే కానీ.. రాజకీయ నాయకుల ప్రచారం కాదని అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని.. ఇలాంటి టైమ్‌లో రాహుల్ రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×