E-Paper
Advertisement

Rahul Gandhi: మూడు నెలల నుంచి తపస్సు చేస్తున్నా: రాహుల్ గాంధీ

Rahul Gandhi: మూడు నెలల నుంచి తపస్సు చేస్తున్నా: రాహుల్ గాంధీ

Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లోని రెండవ జ్యోతిర్లింగమైన బాబా మహాకాల్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. భోలేనాథ్ ఆశీస్సులు పొందారు. నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి అభిషేకం చేశారు రాహుల్. సంప్రదాయ దుస్తులు ధోతీ, ఎరుపురంగు అంగవస్త్రం, రుద్రాక్షలు ధరించి పూజలు చేసారు. ఆలయ అర్చకులు ఆయనకు గంధం, తిలకం పెట్టారు.

మహాకాల్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన.. తపస్విలు పూజింపబడే దేశం ఇది అని రాహుల్ అన్నారు. తాను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ జీవితంలో చివరి శ్వాస వరకు కష్టపడే రైతులు, కార్మికులు నిజమైన తపస్విలు అని.. వారి ముందు తాను చేసేది చాలా చిన్నది అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతులెత్తి దేవుడిని పూజిస్తుంది కానీ.. నిజమైన తపస్వీలు అయిన రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, విద్యావంతులైన యువకుల భవిష్యత్తును నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×