Big Stories

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. 95వ రోజు..

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 95వ రోజుకు చేరుకుంది. ఉదయం రాజస్థాన్ బుండి జిల్లాలో బల్దేవ్‌పుర గ్రామంలో ప్రారంభమైంది. బల్దేవ్ పుర గ్రామం నుంచి సుమారు 30 కిలో మీటర్లు నడిచేలా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు రాహుల్ 8 రాష్ట్రాల్లో 40 జిల్లాను తన పాదయాత్ర ద్వారా కవర్ చేశారు. రోజు రోజుకు రాహుల్ యాత్రకు మద్దతు పెరుగుతోంది. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. రాహుల్ యాత్రకు జర్నలిస్టులు, సామాజిక వేత్తలు సంఘీభావం తెలుపుతూ యాత్రలో భాగం అవుతున్నారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News