BigTV English
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చారు. అంతకు ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారికంగా ప్రకటించింది.


అయోధ్య రామ మందిరంలో ఉండే రామ్​ లల్లా విగ్రహాన్ని, మైసూరుకు చెందిన శిల్పి అరుణ్​ యోగిరాజ్​ రూపొందించారు. బ్లాక్​ స్టోన్​తో తయారుచేసిన ఈ విగ్రహ బరువు 150 నుంచి 200 కేజీల మధ్య ఉంటుంది.

శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి.ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి.


Tags

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×