BigTV English

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..

Sabarimala Temple : శబరిమలలో అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలో వేచి ఉన్న భక్తులు త్వరగా అయ్యప్ప దర్శనం చేసుకునేలా ప్రస్తుత విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.


ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా ప్రభుత్వం, దేవాదాయశాఖ పలు చర్యలు చేపట్టినప్పటికీ స్వాముల సంఖ్య పెరుగుతుండడంతో తదనుగుణంగా మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నీలగల్‌ నుంచి బొంబాయికి వెళ్లే ప్రభుత్వ బస్సుల సంఖ్యను పెంచాలని భక్తుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×