E-Paper
Advertisement

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..
Advertisement

Sabarimala Temple : శబరిమలలో అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలో వేచి ఉన్న భక్తులు త్వరగా అయ్యప్ప దర్శనం చేసుకునేలా ప్రస్తుత విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.

ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా ప్రభుత్వం, దేవాదాయశాఖ పలు చర్యలు చేపట్టినప్పటికీ స్వాముల సంఖ్య పెరుగుతుండడంతో తదనుగుణంగా మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నీలగల్‌ నుంచి బొంబాయికి వెళ్లే ప్రభుత్వ బస్సుల సంఖ్యను పెంచాలని భక్తుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×