BigTV English

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : సిక్కింలో ఆర్మీ జవాన్లు ప్రయాణించే బస్సు లోయలో పడడంతో 16 మంది జవాన్లు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు డిసెంబర్ 23న ఉదయం 8గంటలకు ఇండియా చైనా బార్డర్ జెమా3 ఏరియాలో బస్సు మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా లోయలోకి పడింది.


వందల అడుగుపైనుంచి ఆర్మీ బస్సు బోల్తాకొట్టి లోయలో పడ్డంతో 20 మంది జవాన్లలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని గాంగ్టాక్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దుర్ఘటన జరిగిన లొకేషన్ లాచెన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్మీ డెడ్‌బాడీలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంగ్టక్‌లోని ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×