BigTV English
Advertisement

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : ఆర్మీ బస్సు బోల్తా.. 16 మంది జవాన్లు దుర్మరణం..

Sikkim : సిక్కింలో ఆర్మీ జవాన్లు ప్రయాణించే బస్సు లోయలో పడడంతో 16 మంది జవాన్లు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు డిసెంబర్ 23న ఉదయం 8గంటలకు ఇండియా చైనా బార్డర్ జెమా3 ఏరియాలో బస్సు మలుపు తీసుకుంటుండగా ఒక్కసారిగా లోయలోకి పడింది.


వందల అడుగుపైనుంచి ఆర్మీ బస్సు బోల్తాకొట్టి లోయలో పడ్డంతో 20 మంది జవాన్లలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని గాంగ్టాక్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దుర్ఘటన జరిగిన లొకేషన్ లాచెన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్మీ డెడ్‌బాడీలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంగ్టక్‌లోని ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Big Stories

×