E-Paper
Advertisement

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..

Tamilanadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ. వెయ్యి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘‘మగళిర్ ఉరిమై తొగై’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని వెళ్లడించారు. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మహిళలు ఈ పథకంతో ఊరట చెందుతారని అన్నారు. ఈక్రమంలో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్లను కేటాయించారు. అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తహిళ సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×