E-Paper
Advertisement

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..

Tamilanadu: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రతీనెలా ఖాతాలోకి రూ. వెయ్యి..
Advertisement

Tamilanadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఇంటి పెద్దగా ఉన్న మహిళకు రూ. వెయ్యి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘‘మగళిర్ ఉరిమై తొగై’’ పథకాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని వెళ్లడించారు. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

Advertisement

పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మహిళలు ఈ పథకంతో ఊరట చెందుతారని అన్నారు. ఈక్రమంలో ఈ పథకానికి సంబంధించి బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్లను కేటాయించారు. అలాగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తహిళ సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.

Tags

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×