BigTV English
Advertisement

2 Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

2 Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Two Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. జాతీయ వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉన్న షేర్ కాలనీలో ఉన్న ఓ స్క్రాప్ షాపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జ్

ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారని చెప్పారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు తెలిపారు. ఘటన షేర్ కాలనీలో జరిగిందని చెప్పారు. మృతులు స్క్రాప్ షాప్ డీలర్లని చెప్పారు. లడాఖ్ నుంచి స్క్రాప్ ను తీసుకొచ్చారని, అది అన్ లోడ్ చేస్తున్న తరుణంలో పేలుడు సంభవించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×