BigTV English

2 Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

2 Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Two Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. జాతీయ వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉన్న షేర్ కాలనీలో ఉన్న ఓ స్క్రాప్ షాపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జ్

ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారని చెప్పారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు తెలిపారు. ఘటన షేర్ కాలనీలో జరిగిందని చెప్పారు. మృతులు స్క్రాప్ షాప్ డీలర్లని చెప్పారు. లడాఖ్ నుంచి స్క్రాప్ ను తీసుకొచ్చారని, అది అన్ లోడ్ చేస్తున్న తరుణంలో పేలుడు సంభవించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×