E-Paper
Advertisement

Uddhav Thackeray: బ్రేకింగ్ న్యూస్.. రేపు రాష్ట్ర బంద్.. ఎందుకంటే?

Uddhav Thackeray: బ్రేకింగ్ న్యూస్.. రేపు రాష్ట్ర బంద్.. ఎందుకంటే?
Advertisement

Badlapur Sexual assult: శివసేన(యూబీటీ) ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు వ్యతిరేకంగా నిరనసలు చేపడుతున్నవారిపై కేసులు పెట్డడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులపై ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా రాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చర్యలు చేపట్టకపోతే తాము రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొమంటూ హెచ్చరించారు.

Also Read: లిక్కర్ కేసు.. కేజ్రీవాల్‌కు నిరాశే.. సెప్టెంబర్ ఐదున విచారణ

Advertisement

అదేవిధంగా.. విపక్ష కూటమి మహా వికాస్ అఘాడి శనివారం చేపట్టనున్న ‘మహారాష్ట్ర బంద్’ రాజకీయాల కోసం చేస్తున్నది కాదుని.. కొందరు కీచకుల వక్రబుద్ధికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామన్నారు. వ్యవస్థలు తమ పనులను సరిగా నిర్వర్తించాలని, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చాటిచెప్పేందుకే బంద్ చేపడుతున్నామన్నారు. ప్రజలు భారీగా ఈ బంద్ లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ ను ఖచ్చితంగా పాటించాలన్నారు. అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×