BigTV English
Advertisement

AP Deputy Cm Pawan: అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటాం.. డిప్యూటీ సీఎం హామీ

AP Deputy Cm Pawan: అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటాం.. డిప్యూటీ సీఎం హామీ

AP Deputy Cm Pawan Kalyan visits annamayya Project: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టుతో సర్వం కోల్పోయిన వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటదని హామీ ఇచ్చారు. శుక్రవారం రైల్వేకోడూరు పర్యటన ముగించుకుని రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామానికి చేరుకున్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామసభలో బాధితులతో మాట్లాడారు. మూడేళ్ల కిందట అన్నమయ్య డ్యాం తెగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినా ఇప్పటివరకు తమకు పునరావాసం కల్పించలేదంటూ బాధితులు ఆయన ఎదుట వాపోయారు.


Also Read: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

వెంటనే స్పందించిన పవన్.. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీ మరోసారి వరద గ్రామాల్లో పర్యటిస్తుందని భరోసా ఇచ్చారు. బాధితులు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలంటూ వారికి సూచించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×