BigTV English

Uttar Pradesh: భర్తతో గొడవ.. పుట్టింటికి వెళ్తున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..

Uttar Pradesh: భర్తతో గొడవ.. పుట్టింటికి వెళ్తున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..

Uttar Pradesh: భర్తతో గొడవపడి.. పుట్టింటికి వెళ్తున్న మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరాబంకీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవా ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తతో గొడవపడి పుట్టింటికి బయల్దేరింది. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని అడ్డుతగిలారు. ఆమె నిరాకరించడంతో.. కారు డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగారు.


ఆమె నోటిలో గుడ్డలు కుక్కి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. చేతులు, కాళ్లు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆపై ఆమె ఫోన్ నుంచే ఆమె సోదరికి సమాచారం ఇచ్చి.. పరారయ్యారు. తేరుకున్న బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందామె. ఎస్పీ సిన్హా బాధితురాలిని వెంటనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మరో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


Related News

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

Big Stories

×