BigTV English

Vizhinjam Police Station Attack : పోలీస్ స్టేషన్ పై దాడి..3వేల మందిపై కేసు నమోదు..

Vizhinjam Police Station Attack : పోలీస్ స్టేషన్ పై దాడి..3వేల మందిపై కేసు నమోదు..

Vizhinjam Police Station Attack : కేరళలోని విళింజం పోలీస్ స్టేషన్‌పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అనేకమంది పోలీసులతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్‌తో పాటు బయట ఉన్నవాహనాలు ధ్వంసమయ్యాయి.దీంతో పోలీసులు..ఈ దాడితో సంబంధం ఉన్న 3వేల మందిపై కేసు నమోదు చేశారు. ఈ మూడువేల మందిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు.


వ్యాపార దిగ్గజ అదానీ గ్రూప్‌..విళింజిలో పోర్టు అదానీ పోర్ట్ నిర్మాణానికి సమాయత్తమైంది. ఈ నిర్మాణాన్ని విళింజిలోని మత్సకారులు అడ్డుకుంటున్నారు. పోర్టు నిర్మాణం జరిగితే తమ జీవనాధారం కోల్పోతామని మత్సకారులు పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. పోర్టు నిర్మాణానికి వస్తున్న భారీ వాహనాలను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితి సద్దుమణిగించడంతో యధావిధిగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

సూప్రీం కోర్డు కూడా అదానీ గ్రూప్‌కు మద్దతుగా తీర్పు వెలువరించింది. నిరసనకారుల కీలక నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విడిపించాలని ఆందోళనకారులు పోలీసులకు విజ్ఘప్తి చేశారు. పోలీసులు విడిపించకపోవడంతో.. ఇనుప రాడ్లతో అనేకమంది విళింజి పోలీస్ స్టేషన్‌పై అటాక్ చేశారు. ఇక అదానీ గ్రూప్..సుమారు 900 మిలియన్ల డాలర్ల పెట్టబడితో అదానీ గ్రూప్..విళింజి పోర్ట్ నిర్మాణం చేపడుతోందని తెలుస్తోంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×