BigTV English
Advertisement

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు
Cyber Attack

Cyber Attack: నిరుడు 120కి పైగా దేశాలకు సైబర్ దాడుల ముప్పు తప్పలేదు. ఈ ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్ అగ్రభాగాన నిలిచాయని మైక్రోసాఫ్ట్ తాజా నివేదిక వెల్లడించింది.


జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు చోటు చేసుకున్న సైబర్ దాడులను విశ్లేషించిన ఆ సంస్థ ‘డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇక ఏయే దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడ్డాయన్న వివరాలను ఆ నివేదిక పొందుపర్చింది.

రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. సైబర్ దాడుల్లో దాదాపు సగం నాటో సభ్యదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇక భారత్‌పైనా సైబర్ దాడుల తీవ్రత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.


ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగిన సైబర్ దాడుల్లో 13 శాతం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నవే. నిరుడు అత్యధిక దాడులను ఎదుర్కొన్న దేశంగా భారత్ ఐదో స్థానంలో ఉంది.

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×