E-Paper
Advertisement

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..

WPL: తెలుగు అమ్మాయికి జాక్ పాట్.. WPL వేలంలో అదుర్స్..
Advertisement

WPL: ఉమెన్ ప్రిమియర్ లీగ్. ఇండియాను షేక్ చేసే అవకాశమున్న టోర్నీ. ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ కావడంతో.. డబ్ల్యూపీఎల్ కూడా ఇరగదీస్తుందని భావిస్తున్నారు. అసలే అమ్మాయిలు.. వారి ఆట చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారని అంచనా వేస్తున్నారు. అందులోనూ, మహిళా క్రికెటర్లలో ఇప్పటికే చాలా మంది స్టార్ ప్లేయర్స్ గా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు.

ముంబైలో జరిగిన WPL వేలంలో ఓ తెలుగు క్రికెటర్ కి మంచి ధర పలికింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 25 ఏళ్ల అంజలి శర్వాణి.. లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ రాణిస్తున్నారు. 30 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరీలో ఉన్న అంజలిని.. ఏకంగా 55 లక్షలకు వేలంలో సొంతం చేసుకుంది యూపీ వారియర్స్.

Advertisement

అంజలి శర్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. ఆ సిరీస్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడింది. ప్రజెంట్ సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ ఇండియన్ టీమ్ లో ప్లేయర్ గా కొనసాగుతున్నారు అంజలి శర్వాణి.

WPL యాక్షన్ లో అంజలికి 55 లక్షలు పలకడంపై ఆమె కుటుంబ సభ్యులు, అదోని వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×