BigTV English

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!

ICC: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పోయిన ఏడాది జరిగిన టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం 11 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.


ఈ జట్టుకు ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్, సామ్ కరన్, భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, పాకిస్థాన్ నుంచి మహ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఐర్లాండ్ నుంచి జోష్ లిటిల్, జింబాంబ్వే నుంచి సికిందర్ రాజ, న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, శ్రీలంక నుంచి వానిందు హసరంగ ఎంపికయ్యారు.


Tags

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×