E-Paper
Advertisement

IPL 2026: ఐపీఎల్ పై పాకిస్తాన్ మ‌రో కుట్ర‌..రూ.86,732 కోట్ల న‌ష్టం, క‌రోనా కంటే డేంజ‌ర్ ?

IPL 2026: ఐపీఎల్ పై పాకిస్తాన్ మ‌రో కుట్ర‌..రూ.86,732 కోట్ల న‌ష్టం, క‌రోనా కంటే డేంజ‌ర్ ?
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టోర్నమెంటులో కంటే మన ఐపీఎల్ కు ఎక్కువ వ్యూవ‌ర్‌షిప్ వస్తుంది. డిమాండ్ కూడా ఈ టోర్నమెంట్ కు ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్లేయర్లందరూ ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఆ టోర్నమెంట్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నివేదిక ల‌క ప్ర‌కారం ఏకంగా 9.6 బిలియన్ల ఐపీఎల్ 2025 బ్రాండ్ విలువ‌ తగ్గిందట.

Also Read: ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

నివేదిక‌ల ప్ర‌కారం..20% తగ్గిన ఐపీఎల్ బ్రాండ్

Advertisement

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పై బ్రాండ్ ఫైనాన్స్ (Brand Finance ) ఓ నివేదిక బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఐపిఎల్ 2024 కంటే 2025 టోర్నమెంట్ బ్రాండ్ విలువ అమాంతం పడిపోయింది అంట. మొత్తం 20% ఐపిఎల్ 2025 టోర్నమెంట్ బ్రాండ్ విలువ తగ్గినట్లు బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. అంటే 9.6 బిలియన్ల డాలర్ల నష్టం వాటిని అన్నమాట. అంటే మొత్తంగా రూ. 86,932 కోట్ల నష్టం బీసీసీఐకి వాటిల్లినట్లు చెబుతున్నారు. 2020 కరోనా మహమ్మారి సందర్భంగా ఇలాగే బ్రాండ్ విలువ పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ విలువ పెరుగుతూ వచ్చినప్పటికీ గత సీజన్ లో మాత్రం బ్రాండ్ విలువ తగ్గిందట.

పాకిస్తాన్ కొంపముంచిందా?

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament ) జరుగుతున్న సమయంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పహల్గాం సంఘటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధమే చోటు చేసుకుంది. ఏప్రిల్ 22వ తేదీ 2025 జ‌మ్మూకాశ్మీర్ లోని పహల్గాం ద‌గ్గ‌ర ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఈ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంటును అర్ధాంతరంగా ఆపేశారు. అలా ఆపేయడంతో విదేశీ ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. దాదాపు 15 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. దీనివల్ల ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament ) చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు బ్రాండ్ విలువ పైన కూడా పడింది. అలాగే రియల్ మనీ గేమింగ్ యాడ్స్ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. దాని వల్ల కూడా ఐపీఎల్ బ్రాండ్ విలువ తగ్గిందట. అలాగే కొన్ని వాణిజ్యపరమైన సవాళ్ల కారణంగా కూడా ఐపీఎల్ విలువ తగ్గినట్లు చెబుతున్నారు. అయితే, ఐపీఎల్ 2025 బ్రాండ్ విలువ త‌గ్గ‌డం వెనుక పీఎస్ ఎల్ 2025 కూడా ఉంద‌ని పాకిస్తాన్ సోష‌ల్ మీడియాలో కొన్ని న్యూస్ వైర‌ల్ గా మారాయి. ఐపీఎల్ టోర్న‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు పీఎస్ ఎల్ 2025 జ‌రిగింద‌ని, దాంతో వీక్ష‌కులు త‌మ వైపున‌కు వ‌చ్చార‌ని పేర్కొంటోంది పాకిస్తాన్‌.

Advertisement

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×