E-Paper
Advertisement

MS Dhoni : ఇంటర్ బార్డర్‌లో పాస్ అయ్యా..? : ఎమ్ఎస్. ధోని

MS Dhoni : ఇంటర్ బార్డర్‌లో పాస్ అయ్యా..? : ఎమ్ఎస్. ధోని
Advertisement

MS Dhoni : గత 15 సంవత్సరాల నుంచి ఎమ్ఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉందే తప్ప తగ్గడంలేదు. ఓ చిన్నారి అడిగిన ప్రశ్నలకు మాజీ టీంఇండియా క్యాప్టెన్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాను పదవ తరగతి పాస్ అవుతానో లేదోనని తన తండ్రి చాలా భయపడేవాడని అన్నారు. చివరగా టెన్త్ పాస్ కావడంతో ఆయన చాలా సంతోషించినట్లు చెప్పారు.

ఏడవ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్‌గా మారినట్లు ధోని చెప్పారు. ఆ సమయంలో క్రికెట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అటెండెన్స్ చాలా తక్కువైందన్నాడు. పదవ తరగతిలో కేవలం 66 శాతం మార్కులతోనే పాస్ అయినట్లు చెప్పాడు. ఇంటర్‌లో 56 శాతం మార్కులు మాత్రమే వచ్చినట్లు బయటపెట్టాడు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటని విద్యార్ధిని అడిగినప్పుడు.. క్రికెట్‌ను సబ్జెక్ట్‌గా ఒప్పుకుంటారా అని తిరిగి ప్రశ్నించాడు. విద్యార్ధులతో ధోని ముచ్చటించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×