E-Paper
Advertisement
AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సర్పంచ్‌లు తమ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, అత్యవసర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిధుల వినియోగంపై ఉన్న ప్రతిష్టంభన […]

Nandyal Crime: శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!
Nellore Murder: గిద్దలూరులో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపి చెరువులో.. అసలేం జరిగిందంటే..?
NHM Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులు మాత్రమే
Anakapalle Tornado: హాలీవుడ్ రేంజ్‌లో గాలి సుడులు.. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు!
Curry leaves: వంటింట్లో పోపు కష్టాలు.. చుక్కలు చూపిస్తున్న కరివేపాకు.. మార్కెట్‌లో ఇప్పుడు దీనిదే హవా!
Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్ గేట్స్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం లభించనుంది. ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి రాకతో అమరావతి పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించనుంది. విమానాశ్రయం నుండి నేరుగా 8.45 […]

CM Chandrababu: స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు.. రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్.. పారిశ్రామిక విప్లవానికి పాలసీ 4.0!
Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తిలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభం కావడంతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా భక్తులు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 11:30 గంటల సమయానికి ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల తరహాలో క్యూలైన్ల నిర్వహణ […]

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు భూత వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శుక (చిలుక) వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారు అధిరోహించిన భూత వాహనం విలక్షణమైన ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. సకల ప్రాణికోటికి తానే మూలమని, భూత ప్రేత పిశాచ గణాలకు సైతం తానే […]

Srisailam Temple: శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణ.. భక్తులకు మయూర వాహనాదీశుడై దర్శనమిచ్చిన మల్లికార్జున స్వామి

Srisailam Temple: శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణ.. భక్తులకు మయూర వాహనాదీశుడై దర్శనమిచ్చిన మల్లికార్జున స్వామి

Srisailam Temple: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం మధ్య ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు మయూర వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నెమలి వాహనంపై పరమేశ్వరుడు విహరించడం చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ ప్రాంగణమంతా “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోయింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, జపానుష్ఠానాలు నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకరించిన మయూర […]

Andhra Pradesh: కేంద్రం భారీ కేటాయింపులు.. పప్పుధాన్యాల మిషన్‌తో మారనున్న ఏపీ వ్యవసాయ రూపురేఖలు!
Srisailam: దర్శన భాగ్యం లేదు కానీ.. దెబ్బలు తప్పలేదు.. శ్రీశైలంలో శివస్వాములపై ఖాకీల ప్రతాపం, భక్తుల ఆవేదన!

Srisailam: దర్శన భాగ్యం లేదు కానీ.. దెబ్బలు తప్పలేదు.. శ్రీశైలంలో శివస్వాములపై ఖాకీల ప్రతాపం, భక్తుల ఆవేదన!

Srisailam: పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీని నియంత్రించడంలో ఆలయ యంత్రాంగం వైఫల్యం చెందడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంగళవారం ఉదయం నుంచి వేలాది మంది భక్తులు, శివస్వాములు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అయితే, ఆలయ సిబ్బంది నిర్వహణ లోపం వల్ల క్యూ లైన్లు కదలకపోవడంతో భక్తులలో అసహనం పెరిగింది. సరైన సమన్వయం లేకపోవడంతో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న భక్తులు ఒక్కసారిగా ముందుకు […]

Bird Flu Alert: బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాల్లో వైరస్ పంజా, 28 వేల కోళ్లు మృతి
Arava Sreedhar: అరవ శ్రీధర్ కేసులో మహిళా కమిషన్ సీరియస్.. ‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు’ అంటూ శైలజ కీలక వ్యాఖ్యలు

Arava Sreedhar: అరవ శ్రీధర్ కేసులో మహిళా కమిషన్ సీరియస్.. ‘రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు’ అంటూ శైలజ కీలక వ్యాఖ్యలు

Arava Sreedhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ స్పందిస్తూ, ఈ వ్యవహారంపై కమిషన్ తరపున అత్యంత పారదర్శకంగా, ఫెయిర్‌గా దర్యాప్తు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కమిషన్ రంగంలోకి దిగిందని, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా నిజానిజాలను వెలికితీస్తామని ఆమె భరోసా ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆమె పేర్కొన్నారు. ఈ విచారణ క్రమంలో ఆమె చేసిన […]

Big Stories

×