E-Paper
Advertisement
HPV vaccination: క్యాన్సర్ పై యుద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన HPV ఇంజెక్షన్స్..
Andhra Pradesh: అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన.. పారిశ్రామిక ప్రగతికి సామాజిక స్పూర్తి తోడుగా..

Andhra Pradesh: అనకాపల్లిలో నారా లోకేష్ పర్యటన.. పారిశ్రామిక ప్రగతికి సామాజిక స్పూర్తి తోడుగా..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపే లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. ఉదయం 10.30 గంటలకు రాంబిల్లి మండలం సీతపాలెం చేరుకోనున్న మంత్రి, అక్కడ ప్రతిష్టాత్మకమైన బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భూమి పూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పక్కాగా […]

Cyber Crime: ప్రేమ పేరుతో వల.. క్రిప్టో పేరుతో విలన్.. అంతర్జాతీయ సైబర్ నేరస్థుడు అరెస్ట్
Road Accident: పోలవరం జిల్లాలో ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు
Ushasri Charan: ఉషశ్రీ చరణ్ వర్సెస్ వైసీపీ క్యాడర్.. పెనుగొండలో అసలు ఏం జరుగుతోంది?
AP Viral News: పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

AP Viral News: పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

AP Viral News:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులు, సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆధునిక కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలకు వెళ్లాల్సి రావడం విచారకరం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పరిధిలోని గ్రామస్తులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాగావళి నదిపై వంతెన లేకపోవడం. తాజాగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ సమస్య తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే విద్యార్థులు […]

Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పిన బైక్.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Kadapa District: బ్రహ్మంగారిమఠం నూతన శకం.. రేపే శ్రీ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం

Kadapa District: బ్రహ్మంగారిమఠం నూతన శకం.. రేపే శ్రీ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం

Kadapa District: బ్రహ్మంగారిమఠం నూతన పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 12వ పీఠాధిపతి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారసత్వ వివాదాలు సర్దుమణగడంతో, బ్రహ్మంగారి 8వ తరం వారసుడైన వెంకటాద్రి స్వామి రేపు ఉదయం 11 గంటలకు పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు మఠం ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో పీఠాధిపతిగా ఉన్న వీరభోగ […]

Anantapur Incident: అనంతపురంలో విషాదం.. కన్నకొడుకు కళ్లెదుటే తల్లి ఆత్మహత్య
Srikakulam: కలవరపెడుతున్న డయేరియా.. అనారోగ్యం కోరల్లో శ్రీకాకుళం వాడలు!
Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే
Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Andhra University: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) ప్రాంగణం విద్యార్థి సంఘాల ఆందోళనలతో అట్టుడుకుతోంది. మంగళవారం ఉదయం ఏబీవీపీ (ABVP) నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని నిరసన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపల చోటుచేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలంపై విమర్శలు చేస్తూ వారు బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసన కారులు చేసిన నినాదాలు ప్రాంగణమంతా మారుమోగాయి. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగానే […]

Chittoor District: నమ్మించి నట్టేట ముంచాడు.. పలమనేరులో చీటీ బాంబు.. రూ. 13 కోట్లతో వ్యాపారి జంప్
Supreme Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నిందితులకు కొమ్ముకాస్తున్నారా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించింది. దర్యాప్తులో జాప్యం స్పష్టంగా కనిపిస్తోందని, బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల దర్యాప్తు తీరును తూర్పారబడుతూ, […]

AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సర్పంచ్‌లు తమ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, అత్యవసర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిధుల వినియోగంపై ఉన్న ప్రతిష్టంభన […]

Big Stories

×