BigTV English
Advertisement
ED : ఏపీపై ఈడీ ఫోకస్.. ఆ స్కామ్ లో 26 మందికి నోటీసులు..
Kavitha : సీబీఐకి కవిత లేఖ.. అవి ఇవ్వాలని డిమాండ్..మరో ట్విస్ట్..
Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి
Kavitha : ప్రగతి భవన్ కు కవిత.. సీబీఐ నోటీసులపై కేసీఆర్ తో చర్చ..
ISRO : ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌పై కుట్ర కేసు.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
CBI: నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌ కేసు.. ఆ నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు

CBI: నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌ కేసు.. ఆ నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు

CBI: నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 2న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడు, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్‌నగర్‌కు చెందిన రవి, మరోవ్యక్తికి సీబీఐ నోటీసులు పంపిందని సమాచారం. సీబీఐ ఢిల్లీ బ్రాంచ్‌లో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో […]

Viveka Murder Case : వివేకానందరెడ్డి హత్య కేసు ఆ రాష్ట్రానికి బదిలీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Viveka Murder Case : వివేకానందరెడ్డి హత్య కేసు ఆ రాష్ట్రానికి బదిలీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని […]

Delhi: లిక్కర్ స్కాంలో కొండను తవ్వి ఎలుకలను పట్టిన సీబీఐ?
AP Highcourt : సీబీఐకి నెల్లూరు కోర్టులో చోరీ కేసు… హైకోర్టు కీలక నిర్ణయం..
Delhi Liquor Scam: కనికాను ప్రశ్నించిన ఈడీ.. ఆ విమానాల సంగతేంటి?
SIT: ఈడీ వర్సెస్ సిట్.. కేసీఆర్ తగ్గేదేలే!
TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సిట్‌ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. […]

Delhi Liquor Scam: లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోందా?.. ఆ ఇద్దరి అరెస్ట్.. వాట్ నెక్ట్స్?
ED raids: నిన్న గంగుల.. ఇవాళ రవిచంద్ర.. మరి, రేపు ఎవరు..?
Delhi liquor scam: అరబిందో ఫార్మా డైరెక్టర్ అరెస్ట్.. లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు.. వాట్ నెక్ట్స్?

Big Stories

×