E-Paper
Advertisement
Karnataka Politics: బళ్లారిలో హై టెన్షన్.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు
Ballari Politics: నారా కుటుంబానికి గాలి ద్రోహం చేశాడా! బళ్లారి చరిత్ర ఇదే..
Gali JanardhanReddy: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు, బళ్లారిలో ఉద్రిక్తత

Gali JanardhanReddy: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు, బళ్లారిలో ఉద్రిక్తత

Gali JanardhanReddy :  కర్ణాటక‌లోని బళ్లారి సిటీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీల వ్యవహారం కాస్త వివాదంగా మారింది. దీంతో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌‌రెడ్డి గన్‌మన్ వద్ద తుపాకీ లాక్కుని రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.   మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తప్పించుకున్నారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. బళ్లారిలో వేడెక్కిన రాజకీయాలు కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు […]

Gali Janardhan Reddy: ‘గాలి’ కి ఊహించని రిలీఫ్.. మైనింగ్ కేసులో జైలు శిక్ష సస్పెన్షన్
Gali Kireeti Reddy : సీనియర్ అవ్వాలంటే… ఈ ‘జూనియర్’ ఇంకా చాలా నేర్చుకోవాలి
Telangana : జైల్లో స్పెషల్ ట్రీట్‌మెంట్ కావాలా నాయనా?
OMC Case: చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి.. ఎన్నేళ్లు జైలు శిక్ష అంటే..?
OMC Case: ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి.. గాలి మాత్రం మళ్లీ జైలుకే..

OMC Case: ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి.. గాలి మాత్రం మళ్లీ జైలుకే..

OMC Case: అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చినట్టయింది. న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాల: సబితా ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి […]

Big Stories

×