E-Paper
Advertisement
ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!
సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ రెడీ.. ప్రారంభానికి డేట్ ఫిక్స్..!
వైద్యశాఖలో బదిలీల జోరు.. ఐదు సంవత్సరాలు దాటితే అక్కడికి వెల్లాల్సిందే?

వైద్యశాఖలో బదిలీల జోరు.. ఐదు సంవత్సరాలు దాటితే అక్కడికి వెల్లాల్సిందే?

Health Transfers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న జనరల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బదిలీల కోసం అధికారులు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. బదిలీల విధివిధానాలపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగినప్పటికీ, అధికారులు మాత్రం ఆన్‌లైన్ ఆప్షన్లకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. […]

కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.. ANMలకు షోకాజ్ నోటీసులు జారీ!
Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా?  వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా? వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: జోగిపేటలో డాక్టర్ల పనితీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆగ్రహం వ్యక్తం చేసారు.  జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులను ఆసుపత్రిలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదని తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి నుంచే రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసారు. జోగిపేట […]

HMFW Jobs: రూ.35,000 జీతంతో ఉద్యోగం.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. వీళ్లందరూ అర్హులే..

Big Stories

×