E-Paper
Advertisement

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!
Advertisement

Hospital Negligence: స్వేచ్ఛ బ్యూరో: ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రికే నిర్లక్ష్య జ్వరం పట్టుకుంది. మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ బుధవారం ఉదయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. 10 గంటలు దాటినా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు, టీకాల కోసం చిన్నారులను తీసుకొచ్చిన బాలింతలు గంటల తరబడి ఆస్పత్రి ఎదుటే పడిగాపులు కాశారు.

Also read: పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..

మహిళలు అవస్థలు..

Advertisement

బుధవారం కావడంతో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ కోసం ఒకరి వెంట ఒకరు తల్లులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సిబ్బంది జాడ లేకపోవడంతో చంటి బిడ్డలను ఎత్తుకుని మహిళలు అవస్థలు పడ్డారు.“ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఇలానే ఉంటే పేదలు ఎక్కడికి వెళ్లాలి?” అంటూ ప్రజలు మండిపడ్డారు. గంటకు పైగా రోగులు, వైద్య సిబ్బంది ఎదురు చూస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.సమయపాలన పాటించని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్ పదవిలోనే మస్తు మజా..?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×