BigTV English
Republic Day 2025: ఏపీలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్
Republic Day: పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

Republic Day: పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

Republic Day: తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసుల నుంచి గవర్నర్ జిష్ణుదేవ్‌ గౌరవవందనం స్వీకరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అన్నారు. గణతంత్ర వేడుకల్లో […]

India Republic Day 2025: భారత గణతంత్ర దినోత్సవం గూగుల్ డూడుల్ చిత్రం.. విభిన్న సంప్రదాయాలకు ప్రతీకగా వన్యప్రాణులు

India Republic Day 2025: భారత గణతంత్ర దినోత్సవం గూగుల్ డూడుల్ చిత్రం.. విభిన్న సంప్రదాయాలకు ప్రతీకగా వన్యప్రాణులు

India Republic Day 2025: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్’ (Wildlife Meets Culture) డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. డూడుల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన పులి, అలాగే పావురం, నీలగిరి తహర్ వంటి పక్షులు, జంతువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను […]

Indonesia army in parade : గణతంత్ర వేడుకల్లో విదేశీ సైన్యం కవాతు.. చరిత్రలో ఇదే మొదటిసారి విశేషం
President Droupadi Murmu : భారత్ తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది..
Padma Awards 2025 : పద్మా పురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వాళ్లు వీళ్లే

Padma Awards 2025 : పద్మా పురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వాళ్లు వీళ్లే

Padma Awards 2025 :  దేశంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మా అవార్డులను ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలతో సత్కరించనుంది. గణతంత్ర వేడుకల సందర్భంగా.. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులను బహుకరించనున్నారు. పద్మశ్రీ అవార్డులు :  జోనస్‌ మాశెట్టి  (వేదాంత గురు) – బ్రెజిల్‌ హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) – హరియాణా భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) […]

Republic day 2025 : జనవరి 26, ఆగష్ట్ 15 మధ్య తేడాలు తెలుసా.. ఏడాదికి రెండు సార్లు జెండా పండుగ ఎందుకు..

Big Stories

×