E-Paper
Advertisement
Acb Raids: ఇరిగేషన్ ఏఈఈ నికేష్ అరెస్ట్.. దిమ్మతిరిగే రేంజ్ లో అక్రమాస్తులు..మూడు విల్లాలు, మూడు ఫామ్ హౌస్ లతో పాటూ
Decreasing Unemployment In Telangana: రాష్ట్రంలో తగ్గుతున్న నిరుద్యోగం.. ప్రజాపాలనలో భారీగా పెరిగిన ఉద్యోగాలు!

Decreasing Unemployment In Telangana: రాష్ట్రంలో తగ్గుతున్న నిరుద్యోగం.. ప్రజాపాలనలో భారీగా పెరిగిన ఉద్యోగాలు!

Decreasing Unemployment In Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్ర‌జ‌లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధుల‌తో పాటు నియామకాల్లో అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు ఆందోళ‌న చెందేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఉద్య‌మాలు, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించుకున్నారు. 2014లో సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణకు అనుమ‌తి ఇవ్వ‌గా… ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ఇప్ప‌టి బీఆర్ఎస్ […]

CM Revanth Reddy: ఇందిరమ్మ ఇండ్లపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
Mahesh Kumar Goud: రైతుల కంట్లో క‌న్నీరు కారితే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప‌న్నీరు కారింది: పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్
Tiger Attack: కొమురం భీం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. మరో వ్యక్తిపై పులి దాడి
CM Revanth Reddy: రైతుల కన్నులో ఆనందం.. రేవంత్ వచ్చాడు మార్పు తెచ్చాడు
Indian Railway – Kazipet: నెరవేరిన అర్థ శతాబ్దం కల, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Seethakka: బీజేపీ పెద్ద‌ల‌తో కేసీఆర్ ప‌ర్మిష‌న్ ఇప్పించారు.. త‌ల‌సాని కుమారుడు డైరెక్ట‌ర్.. ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీపై సీత‌క్క‌

Seethakka: బీజేపీ పెద్ద‌ల‌తో కేసీఆర్ ప‌ర్మిష‌న్ ఇప్పించారు.. త‌ల‌సాని కుమారుడు డైరెక్ట‌ర్.. ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీపై సీత‌క్క‌

Seethakka: దిలావ‌ర్పూర్ లో ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీకి అనుమ‌తులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీత‌క్క మీడియాతో మాట్లాడుతూ…ఆనాడు అనుమ‌తుల‌న్నీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వమే అప్ప‌నంగా అప్ప‌చెప్పింద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ విధానానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తే త‌మ‌ను అప‌హాస్యం చేశార‌ని విమ‌ర్శించారు. క‌నీస గ్రామ స‌భ‌లు నిర్వ‌హించ‌కుండా ఏక‌ప‌క్షంగా అనుమ‌తులు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. సంపూర్ణ‌మైన అనుమ‌తులు ఇచ్చిన‌ట్టు కేసీఆర్, కేటీఆర్ సంత‌కాలు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. Also read: నేటి నుంచి మహబూబ్ నగర్‌లో […]

CM Revanth Reddy: కుల‌గ‌ణ‌న సర్వే చేయించుకున్న‌ సీఎం రేవంత్.. వివ‌రాలు న‌మోదు చేసిన అధికారులు

CM Revanth Reddy: కుల‌గ‌ణ‌న సర్వే చేయించుకున్న‌ సీఎం రేవంత్.. వివ‌రాలు న‌మోదు చేసిన అధికారులు

CM Revanth Reddy: తెలంగాణ‌లో కుల‌గ‌ణ‌న స‌ర్వే ఎంతో ప్ర‌తిష్టాత్మంగా చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వేష‌న్లు, ప‌థ‌కాల అమ‌లు మరియు ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు రాష్ట్ర‌న ప్ర‌భుత్వం ఇంటింటి కుల‌గ‌ణ‌న స‌ర్వేను చేప‌డుతోంది. అధికారులు, ఎన్యుమ‌రేట‌ర్లు స‌ర్వేను విజ‌యవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక తాజాగా స‌ర్వేలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొని ఆయ‌న కుటుంబ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సామాజిక‌, ఆర్థిక‌, విద్య‌, ఉపాధి, రాజ‌కీయ మ‌రియు కుల స‌ర్వేలో భాగంగా సీఎం వివ‌రాలు న‌మోదు చేయించుకున్నారు. […]

Musi Rejuvenation Plan: మూసీ పునరజ్జీవానికి లైన్ క్లియర్.. హైకోర్టు తీర్పుతో విపక్షాలు షాక్, తర్వాత జరిగేది ఇదే
Harish Rao: బ‌య‌ట‌ప‌డుతున్న హ‌రీష్ రావు భూక‌బ్జా బాగోతం.? బాధితుల‌కు బెదిరింపులు?
Cm Revanth Reddy: ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్.. క‌లెక్ట‌ర్ల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్.. క‌లెక్ట‌ర్ల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. బాధ్యుల‌పై వేటు వేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌ను తర‌చూ త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌ను క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకోవాల‌ని సిబ్బందిని హెచ్చ‌రించారు. ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో వంట చేయాల‌ని సూచించారు. ప‌దే ప‌దే హెచ్చ‌రించినా మార్పు రాకపోవ‌డంపై సీఎం అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వెంట‌నే త‌న‌కు నివేధిక పంపాలని ఆదేశించారు. విద్యార్థుల‌కు పెట్టే భోజ‌నంలో నిర్ల‌క్ష్యం వ‌హించినట్టు తేలితే ఉద్యోగాల‌ను కూడా తొల‌గిస్తామ‌ని […]

KTR – Jagan: జగన్ దారిలో కేటీఆర్.. ఆ ఒక్క మాటతో ఖేల్ ఖతమేనా?
Hyderabd Metro: 2025లో పాత‌బ‌స్తీకి మెట్రో.. విమానాశ్ర‌యం రూట్ లో 24 స్టేష‌న్లు.. విస్త‌ర‌ణ‌కు మొత్తం ఖ‌ర్చు ఎంతంటే?
Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. Also […]

Big Stories

Advertisement
×