E-Paper
Advertisement
Jangaon Municipal Elections: జనగామ మున్సిపాలిటీలో హంగ్.. ఎక్స్ ఆఫిషియో ఎవ్వ‌రెవ్వ‌రు?
CM Revanth Reddy: రేవంత్ మార్క్ స్కెచ్.. మున్సిపల్ విక్టరీ తర్వాత మంత్రులతో భేటీ.. ఆ ‘సీక్రెట్’ ఎజెండా ఏంటి?
Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. 83 స్థానాల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా
BJp : కమలం పార్టీకి ఏమైంది? పొరపాటు ఎక్కడ జరిగింది?
Congress : హస్తం జోరు.. కారు బేజారు..!
Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

Congress Victory: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇటీవల తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ విజయంపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ […]

Telangana Govt: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. డిప్యూటేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
High Tension In Jangaon: జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద హైటెన్షన్‌.. ఇండిపెండెంట్లను లాక్కెళ్లి..
Municipal Elections 2026: తెలంగాణలో జనసేన బోణి.. నేరేడుచర్లలో ఎగిరిన గ్లాసు జెండా
CM Revanth Reddy:  హస్తినలో రేవంత్ రెడ్డి జోరు.. కార్పొరేషన్ ఫలితాలపై ధీమా.. ఢిల్లీ నుంచే వ్యూహరచన!
Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. స్పాట్ లో ఐదుగురు
Srushti Fertility Case: సృష్టి కేసులో బిగ్ బాంబ్.. శిశువుల స్మగ్లింగ్ రాకెట్‌లో ఈడీ ఎంట్రీ.. డాక్టర్ నమ్రత నెట్‌వర్క్ ఇక క్లోజ్?
Wine shops closed: మద్యం ప్రియులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్!
Synthetic Drugs: డ్రగ్స్ మాఫియాపై ‘ఈగల్’ పంజా.. తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్ అంతమే లక్ష్యం!
Food poison: పెద్దపల్లి బాలసదనంలో కలకలం: కలుషిత ఆహారంతో 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!

Food poison: పెద్దపల్లి బాలసదనంలో కలకలం: కలుషిత ఆహారంతో 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!

Food poison: పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలసదనంలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తే కారణమా? విద్యార్థుల కథనం ప్రకారం.. నిన్న సాయంత్రం వారికి అందించిన అల్పాహారం (స్నాక్స్) […]

Big Stories

Advertisement
×