BigTV English
FarmHouse Case: కేసీఆర్ యాక్షనే కొంపముంచిందా? అంతా ఆయన వల్లేనా?
CBI: 45 కారణాలు.. 26 జడ్జిమెంట్లు.. ఫాంహౌజ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rohithreddy : రోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ… కేంద్రం, ఈడీలకు హైకోర్టు కీలక ఆదేశాలు..
KTR: ‘నార్కో అనాలసిస్’, ‘లై డిటెక్టర్’ టెస్టుకు సిద్ధమా?.. కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Congress : కాంగ్రెస్ వార్ రూమ్ కేసు.. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ వాయిదా..
Sharmila: పోలీసులపై కేసు పెడతా.. నా ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు: షర్మిల

Sharmila: పోలీసులపై కేసు పెడతా.. నా ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు: షర్మిల

Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల పోరాటం కొనసాగిస్తున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు యాత్ర కొనసాగించలేకపోతున్నానని తెలిపారు. ఆగిన చోట నుంచే యాత్ర తిరిగి మొదలుపెడతామని ప్రకటించారు. పాదయాత్ర చేసుకోవచ్చని హైకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కేసీఆర్ ఇప్పటికైనా యాత్రకు అనుమతించాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ పూర్తిగా సీఎం అధీనంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తన ఆమరణ దీక్షను భగ్నం చేసి ఇంటి నుంచి […]

Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింహయాజి విడుదల.. ఇంకా జైల్లోనే ఆ ఇద్దరు..!
MP Aravind : కవితపై హైకోర్టులో అరవింద్ పిటిషన్.. ఎందుకంటే?
Bandi Sanjay : బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. షరతులివే?
Bandi Sanjay :  బండి పాదయాత్రకు నో పర్మిషన్.. హైకోర్టులో బీజేపీ పిటిషన్ …భైంసాలో టెన్షన్…టెన్షన్
TS Highcourt : బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట.. సిట్ నోటీసులపై స్టే..
Bandi Sanjay : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

Bandi Sanjay : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

Bandi Sanjay : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసు విచారణ […]

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సిట్‌ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. […]

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..
Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో కీలక తీర్పు .. IAS‌ శ్రీలక్ష్మిపై అభియోగాలు కొట్టివేత

Omc case : ఓబులాపురం మైనింగ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీకి అనంతపురం జిల్లాలో గనుల కేటాయించారు.దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్‌ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ […]

Big Stories

×