E-Paper
Advertisement

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..
Advertisement

TS High Court : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల దర్యాప్తుపై కొనసాగుతున్న స్టేను ఎత్తివేత వేసింది. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చని పేర్కొంది.

ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ కు అర్హత ఉందని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో ఉండగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్ పై ఈ నెల 18న వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో అపిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది. వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 18కి విచారణను వాయిదా వేసింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×