BigTV English

Jangaon : జనగామ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం..  చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం, 9 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం వెళ్లింది. ఆ తండాలోని కొందరు చిన్నారులు సరదాగా ఆ ప్రచారం రథంపైకి ఎక్కారు. పిల్లలను గమనించకుండా ప్రచార రథాన్ని డ్రైవర్ అతివేగంతో నడపడంతో… 9 ఏళ్ల అంజలి నాయక్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజలి తలకు తీవ్ర గాయాలయ్యాయి.



చిన్నారిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఇది మంత్రి చేసిన హత్యే అంటూ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×