BigTV English
Advertisement

Jangaon : జనగామ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం..  చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం, 9 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం వెళ్లింది. ఆ తండాలోని కొందరు చిన్నారులు సరదాగా ఆ ప్రచారం రథంపైకి ఎక్కారు. పిల్లలను గమనించకుండా ప్రచార రథాన్ని డ్రైవర్ అతివేగంతో నడపడంతో… 9 ఏళ్ల అంజలి నాయక్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజలి తలకు తీవ్ర గాయాలయ్యాయి.



చిన్నారిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఇది మంత్రి చేసిన హత్యే అంటూ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Tags

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×