BigTV English
Advertisement

Secunderabad : మటన్‌ పెట్టిన చిచ్చు.. వ్యక్తి దారుణ హత్య..

Secunderabad : మటన్‌ పెట్టిన చిచ్చు.. వ్యక్తి దారుణ హత్య..

Secunderabad : మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్‌ తుకారాం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గోల్‌బాయ్‌ బస్తీకి చెందిన చారి, అజయ్‌కి మధ్య మటన్‌ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది.


ఇద్దరు అప్పటికే మద్యం తాగేసి ఉన్నారు. మాటలతో మొదలైన గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో అజయ్‌ కత్తితో చారిపై దాడి చేశాడు. చారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


Tags

Related News

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Big Stories

×