E-Paper
Advertisement

Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని కొనియాడారు. కంటి వెలుగు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియమించిన గవర్నర్లు రాజకీయం చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మోదీ ఆడించినట్లు గవర్నర్లు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని వెల్లడించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×