E-Paper
Advertisement

BJP : అధ్యక్షులపై వేటు.. బీజేపీ ఇన్ యాక్షన్..

BJP :  అధ్యక్షులపై వేటు.. బీజేపీ ఇన్ యాక్షన్..
Advertisement

BJP : తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై బీజేపీ దృష్టి పెట్టింది. రెండు రాష్ట్రాల్లో అధ్యక్షులు మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని సోము వీర్రాజు వెల్లడించారు. తనకు కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సత్య కుమార్ కు ఇస్తారని తెలుస్తోంది.

అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియమిస్తామని నడ్డా.. బండితో చెప్పారని సమాచారం. ఇలా ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సోము వీర్రాజు, బండి సంజయ్ కు ఎలాంటి పదవి ఇస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×