E-Paper
Advertisement

BRS Loosing Municipalities : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే.. ఖానాఫూర్ లో నెగ్గిన అవిశ్వాసం..

BRS Loosing Municipalities : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే.. ఖానాఫూర్ లో నెగ్గిన అవిశ్వాసం..
Advertisement
BRS Loosing Municipalities

BRS Loosing Municipalities(Breaking news in telangana): నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో చైర్మన్ ఎన్నిక జరిగింది. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్‌గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న BRS మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది BRS. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ పార్టీని వీడే నేతల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కోల్పోతోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఈ మున్సిపాలిటి కాంగ్రెస్‌ వశమైంది. పార్టీలకు అతీతంగా హస్తం పార్టీ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 9 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో బీఆర్‌ఎస్‌ నుంచి మున్సిపాలిటీ చేజారి.. కాంగ్రెస్‌ ఖాతాలో పడింది.

Advertisement

Tags

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×