E-Paper
Advertisement

Bus Accident : హన్మకొండలో తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్‌లోనే ఊడిన బస్సు చక్రాలు..

Bus Accident : హన్మకొండలో తప్పిన పెను ప్రమాదం..  రన్నింగ్‌లోనే ఊడిన బస్సు చక్రాలు..
Advertisement

Bus Accident : హన్మకొండ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి సమీపంలో.. రన్నింగ్ లో ఉండగానే బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

హుజురాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సు TS02 UC 5936.. హన్మకొండ సర్వీసులో భాగంగా హుజురాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఉన్న బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 80 మంది ప్రయాణికులకు ఉన్నట్లు సమాచారం.

Advertisement

పెను ప్రమాదం తప్పిందని.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి కండీషన్ లేని బస్సును ఎలా తిప్పుతారని ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఓవర్ లోడ్ కారణంగానే బస్సు చక్రాలు ఊడిపోయాయని బస్సు డ్రైవర్‌ పేర్కొన్నాడు.

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×