E-Paper
Advertisement

HUSNABAD : హుస్నాబాద్‌లో కారు బోల్తా.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

HUSNABAD : హుస్నాబాద్‌లో కారు బోల్తా.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

HUSNABAD : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సంక్రాంతి పండగ పూట విషాదం నెలకొంది. అతివేగంతో కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటన హుస్నాబాద్- కరీంనగర్ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

కారులో ప్రయాణిస్తున్న అజయ్, అఖిల్, వెంకటేష్ అనే ముగ్గురు మైనర్లకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సును తప్పించబోయి కారు బోల్తా పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×