E-Paper
Advertisement

MLC Kavitha: విచారణకు రండి.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు..

MLC Kavitha: విచారణకు రండి.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు..

CBI Summons to MLC Kavitha on Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC ) కల్వకుంట్ల కవితకు సీబీఐ సమాన్లు జారీ చేసింది.

2024 ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు ఈడీ దర్యాప్తు సంస్థ కవితకు నోటీసులు పంపింది. కానీ ఆమె హాజరు కాలేదు. మరి ఈ సారి సీబీఐ విచారణకైనా హాజరు అవుతారో లేదో వేచి చూడాలి.

మరోవైపు లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ BRS MLC కవిత వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేకంగా విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×