Big Stories

Fire Accident: సిద్దిపేట 220 కేవీ సబ్‌స్టేషన్‌ పేలుడు.. భారీగా చెలరేగిన మంటలు

Fire accident in Siddipet: సిద్దిపేటలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో పీటీఆర్‌ పేలి భారీగా మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

- Advertisement -

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News